Exclusive

Publication

Byline

తీరం దాటిన తీవ్రవాయుగుండం - ఉత్తరాంధ్ర జిల్లాలకు రెడ్ అలర్ట్, వంశధార నదికి వరద ఉద్ధృతి..!

Andhrapradesh, అక్టోబర్ 3 -- తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడుతోంది. తీరం దాటినప్పటికీ... కోస్తా జిల్లాలపై వాయుగుండం ప్రభావం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. ఈ ప... Read More


దేవరగట్టు బన్నీ ఉత్సవంలో తీవ్ర విషాదం - కర్రల సమరంలో ఇద్దరు మృతి, 100 మందికి గాయాలు..!

భారతదేశం, అక్టోబర్ 3 -- కర్నూలు జిల్లాలోని దేవరగట్టు బన్నీ ఉత్సవంలో విషాదం చోటు చేసుకుంది. దసరా రోజున జరిగే కర్రల సమరంలో ఇద్దరు మృతి చెందారు. దాదాపు 100 మంది వరకు గాయపడ్డారు. అరికెరికి చెందిన తిమ్మప్ప... Read More


ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - పరీక్షల షెడ్యూల్ విడుదల, ఎప్పట్నుంచంటే..?

భారతదేశం, అక్టోబర్ 3 -- ఏపీ ఇంటర్మీడిట్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఈ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు పరీక్షల తేదీలను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేద... Read More


భారీ వర్షాలు, వరదలతో ఉత్తరాంధ్ర అతలాకుతలం - నలుగురు మృతి, అందుబాటులోకి టోల్ ఫ్రీ నెంబర్లు

భారతదేశం, అక్టోబర్ 3 -- ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. వంశధారతో పాటు గొట్టా బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు, వరద... Read More


ఏపీ వాహన మిత్ర స్కీమ్ : రేపే లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. 15 వేల చొప్పున నగదు జమ - మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Andhrapradesh, అక్టోబర్ 3 -- ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం ఏపీ ప్రభుత్వం వాహనమిత్ర స్కీమ్(ఆటో డ్రైవర్ సేవలో)ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియటంతో పాటు అర్హుల గుర్తిం... Read More


జీహెచ్ఎంసీలో ఉద్యోగాలు - కేవలం ఇంటర్వ్యూనే..! ఇవాళ్టి నుంచే అప్లికేషన్లు ప్రారంభం

Telangana,hyderabad, అక్టోబర్ 3 -- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. కాంట్రాక్ట్ పద్ధతిలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించ... Read More


12 అంతస్తులు, 2 వేల పడకలు..! కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభం

Telangana,hyderabad, అక్టోబర్ 3 -- ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన సముదాయ నిర్మాణ పనులు దసరా పండగ వేళ ప్రారంభయమయ్యా. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్‌ (ఎం ఈ ఐ ఎల్ ) ప్రాజెక్టుల విభ... Read More


కోర్టు తీర్పు ప్రకారమే ఆదిత్య సంస్థ ప్రాజెక్టుకు అనుమ‌తి పున‌రుద్ధ‌ర‌ణ - హెచ్ఎండీ వివరణ

Telangana,hyderabad, అక్టోబర్ 3 -- హైకోర్టు తీర్పును అనుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు అనుమ‌తుల్ని పున‌రుద్ధ‌రించామ‌ని హెచ్ఎండీఏ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింద... Read More


ఏపీ ఎడ్‌సెట్ - 2025 : సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీలివే - సీట్ల కేటాయింపు ఎప్పుడంటే...?

భారతదేశం, అక్టోబర్ 2 -- బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్ సెట్ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల జరుగుతుండగా... ఈ గడువు అక్టోబర్ 3వ తేదీతో పూర్తవుతుంది. ఈనెల ... Read More


విజయవంతంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం, ఈసారి ఎన్ని కోట్లంటే.?

Andhrapradesh,tirumala, అక్టోబర్ 2 -- తిరుమల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలు విజ‌య‌వంతంగా నిర్వహించారు. సామాన్య భ‌క్తుల‌కు ఎలాటి అసౌక‌ర్యం క‌లుగ‌కుండా అన్ని విభాగాలు సమిష్టిగా , స‌మ‌న్వ‌యంతో సేవ‌లందించాయి.... Read More